అమరావతి...
ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ ౼ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
★ దేవాదాయ భూముల ఆక్రమణలు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
★ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి.
★ ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్లు ను పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కూడా కొనసాగించేలా చట్ట సవరణకు ఆమోదం.
★ ఈ నెల 27న అమ్మఒడి పధకం నిధులు విడుదలకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
★ బైజూస్ కోసం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం.
★ 35 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.
★ వివిధ సంస్థలకు 112 ఎకరాలు కేటాయింపుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
★ అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
★ పులివెందులలో పంక్చుయేట్ వరల్డ్ప్రైవేట్ లిమిటెడ్ 50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
★ కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్పార్కులో 150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రయివేట్లిమిటెడ్ పెట్టనున్న రొయ్యల ప్రాససింగ్ పరిశ్రమకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి.
★ కొప్పర్తిని టెక్స్టైల్ రీజియన్ అపారెల్ పార్క్గా తీర్చిదిద్దేందుకు ఆమోదం తెలిపనున్న క్యాబినెట్.
★ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై క్యాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం.
★ కోనసీమ జిల్లాకు అంభేద్కర్ జిల్లాగా మార్చే నోటిఫికేషన్ గడుపుపూర్తయి నందున దానిపై నిర్ణయం తసుకునే అవకాశం
★ ఈ నిర్ణయం తో స్ధానికంగా ఎదురయ్యే ఇబ్బందులుపైనా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం.
0 Comments