GET MORE DETAILS

భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

 భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి 



మదనపల్లె - పుంగనూరు రాజీవ్ నగర్ లో ఘటన 

భర్త క్రాంతి. భార్య అరుణల మధ్య విబేధాలు 

విబేధాల కారణంగా విడిగా ఉంటున్న భార్య భర్తలు 

అత్త కారణంగానే విబేధాలు. అత్తను వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసిన క్రాంతి

Post a Comment

0 Comments