GET MORE DETAILS

ఉద్యోగం పోయిందని ప్రభుత్వానికి దరఖాస్తు.. చివరికి కటకటాల పాలు

 ఉద్యోగం పోయిందని ప్రభుత్వానికి దరఖాస్తు.. చివరికి కటకటాల పాలు



 కరోనా సమయంలో ఉద్యోగం పోయిందని ప్రభుత్వం నుండి నిధులు కాజేసి...కటకటాల పాలైందీ భారత సంతతికి చెందిన మహిళ. వివరాల్లోకి వెళితే.. రాజగోపాల్‌ మాలిని అనే మహిళ సింగపూర్‌లో ఓ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్‌ సమయంలో సంస్థ తనను ఉద్యోగం నుండి తొలగించిందంటూ నకిలీ పత్రాలు సృష్టించి.. ప్రభుత్వ సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా పనిచేస్తున్న సంస్థ నిధులనూ దుర్వినియోగరిచారు. విషయం గ్రహించిన సంస్థ.. ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేశారంటూ జిల్లా జడ్జి మార్విన్‌ బే.. మాలినికి 16 నెలల జైలు శిక్ష విధించారు

Post a Comment

0 Comments