కార్తీకమాస నదీ స్నానం చేసేటప్పుడు చదివే శ్లోకం ....!!
"పిప్పలాదాత్ సముత్పన్నే
కృత్యే లోక భయంకరి
మృత్తికాంతే మయా దత్తమ్
ఆహారార్థం ప్రకల్పయ"
అపవిత్రః పవిత్రోవా
సర్వావస్థాం గతోపివా
యః స్మరేత్ పుండరీకాక్షం
స బాహ్యాభ్యంతరః శుచిః
గంగేచ యమునేచైవ
కృష్ణే గోదావరీ సరస్వతీ!
నర్మదే సింధు కావేరీ
జలేస్మిన్ సన్నిధిం కురు!!
అని చెప్పుకుని నదీ స్నానం చేయాలి.
సర్వేజనాసుఖినోభవంతు
0 Comments