GET MORE DETAILS

డయాబెటిస్ వారికీ గుడ్ న్యూస్. శాశ్వతంగా చెక్ పెట్టే మందు రాబోతుంది.

డయాబెటిస్ వారికీ గుడ్ న్యూస్. శాశ్వతంగా చెక్ పెట్టే మందు రాబోతుంది.



ప్రస్తుతం ప్రతీ మందిలో 7 గురు డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ కి శాశ్వతంగా తగ్గించే మందుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇది విజయవంతం అయితే ఇక డయాబెటిస్ కి వారు భయ పడాల్సిన అవసరం లేదు. డయాబెటిస్ వచ్చిందంటే చాలు జీవితం మొత్తం అయిపోయిందని బాధ పడతారు. ఎందుకంటే ఇంత వరకు ఎవరు దీనికి మందు కనిపెట్టలేకపోయారు. ఎన్ని మందులు వాడినా ఎంత డైట్ తీసుకున్న షుగర్ వ్యాధి పెరుగుతూనే ఉంది. జీవితం సగం అయిపోయిందనే భావనలోనికి వెళ్లిపోతున్నారు. ఇక నుంచి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టైప్ టు డయాబెటిస్ కి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

సాధారణంగా టైప్ వన్ డయాబెటిస్ 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికీ వస్తుంది. ఈ సమస్య రావడానికి వేరే కారణం కూడా ఉందట. చిన్న వయసులో డయాబెటిస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడి కూడా కారణమని నిపుణులు వెల్లడించారు. మరికొందరికి డయాబెటిస్ చిన్న వయసులో రావడానికి కారణం వారి కుటుంబంలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చాలా పరిశోధనల తర్వాత ఈ టైప్ టు డయాబెటిస్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వైద్యులు. అంతేకాదు. ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇన్సూలేన్స్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. త్వరలోనే డయోబెటిస్ వారికీ మంచి రోజులు రాబోతున్నాయి. శాశ్వత పరిష్కారం కూడా కనుగొనబోతున్నారు.

Post a Comment

0 Comments