GET MORE DETAILS

కురుక్షేత్ర యుద్ధంలో అత్యధికులను చంపిన వీరుడు ఎవరు ? అతనికి అంత శక్తి ఎలా వచ్చింది ?

కురుక్షేత్ర యుద్ధంలో అత్యధికులను చంపిన వీరుడు ఎవరు ? అతనికి అంత శక్తి ఎలా వచ్చింది ?




అర్జునుడికి తప్ప ఆ శక్తి ఎవరికీ లేదు.

12వ రోజు 10, 000 మంది సంశప్తకులను కేవలం 35 నిమిషాల వ్యవధి లో నుగ్గు నుగ్గు చేశి అదే రోజు దేవతలకు కూడా జయింప శక్యం కాని భగదత్తుని అవలీలగా సంహరించాడు.

14 వ రోజు అర్జునుడు ఒక్కడే పద్మవ్యూహం, శకట వ్యూహం, సూచి వ్యూహాలని నాశనం చేశాడు అందులో భాగంగా 2అక్షౌహిణులను చంపాడు.

అక్షౌహిణి అనగా...

గజబలం @ 21,870

రధ బలం 21,870

ఆశ్విక బలం 65,610

కాల్బలం @ 1,09,350

Post a Comment

0 Comments