Corona : విమానంలో 179మంది.. అందులో125 మందికి కరోనా..!
ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ విమానంలో వంద మందికి పైగా ప్రయాణికులకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అవడం కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ ఛార్టెడ్ విమానంలో 125 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు విమానాశ్రయ డైరెక్టర్ వీకే సేథ్ వెల్లడించారు.
0 Comments